జూన్​ 17న విరాట పర్వం

By udayam on May 30th / 1:14 pm IST

సాయి పల్లవి, దగ్గుబాటి రాణా జంటగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’ కొత్త రిలీజ్​ డేట్​ లాక్​ చేసింది. ముందుగా ప్రకటించినట్లు జులై 1న కాకుండా అంతకు ముందే జూన్​ 17న ఈ మూవీని ధియేటర్లలో లాంచ్​ చేస్తున్నట్లు సాయి పల్లవి ట్వీట్​ చేసింది. రిలీజ్​ డేట్​తో పాటు సరికొత్త టీజర్​ను సైతం మేకర్స్​ షేర్​ చేశారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్​ఎల్​వి సినిమాస్​ నిర్మిస్తోంది. ఇప్పటికే పాలుమార్లు వాయిదా పడ్డ ఈ మూవీ కమ్యూనిస్ట్​ల కథతో తెరకెక్కింది.

ట్యాగ్స్​