చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ వివో తన సరికొత్త T2X ఫోన్ను చైనాలో లాంచ్ చేసింది మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్తో వస్తున్న ఈ ఫోన్లో 6000 బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రూ.20 వేల ధరలో అందుబాటులోకి రానుంది. 8+128 జిబి వేరియంట్ జూన్ 12 నుంచి అమ్మకానికి రానుంది. వచ్చే నెలలో ఇదే ఫోన్ భారత్లోనూ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 6.58 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, 50 ఎంపి మెయిన్కెమెరా, 16 ఎంపి సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.