వివో తన ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్ఫోన్ సిరీస్ ఎక్స్లో తర్వాతి తరం ఫోన్లను ఈనెల 18న భారత్లో లాంచ్ చేయనుంది. ఎక్స్80, ఎక్స్80 ప్రో పేరిట వస్తున్న వీటిలో మీడియాటెక్ చిప్సెట్, స్నాప్డ్రాగన్ 8 జెన్1 చిప్సెట్లతో వస్తున్న ఈ ఫోన్లో 6.78 ఇంచ్, క్వాడ్ హెచ్డి+ ఈ5 అమోల్డ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12, 12+256 జిబి స్టోరేజ్, 50 ఎంపి మెయిన్, 48 ఎంపి అల్ట్రావైడ్, 12 ఎంపి పోర్ట్రెయిట్ సెన్సార్, 32 ఎంపి సెల్ఫీ కెమెరాలు ఉండనున్నాయి.