అమిత్​ షా : సిఎఎ అమలు చేసి తీరతాం

By udayam on May 6th / 10:28 am IST

దేశంలో కొవిడ్​ పరిస్థితులు చక్కబడ్డ అనంతరం సిటిజన్​ అమెండ్​మెంట్​ యాక్ట్​ (సిఎఎ)ను అమలు చేసి తీరతామని హోం మంత్రి అమిత్​ షా ప్రకటించారు. ఉత్తర బెంగాల్​లోని సిలిగురిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఈ చట్టం అమలుపై కేంద్రం వెనకడుగు వేసే ప్రశక్తే లేదని పేర్కొన్నారు. ఈ చట్టం అమలయ్యేది లేదని బెంగాల్​ సిఎం మమతా బెనర్జీ అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. దేశం పొరుగు దేశ వాసుల పాలవ్వడం మీకు సమ్మతమేనా? అని దీదీని ప్రశ్నించారు.

ట్యాగ్స్​