6 గురు చిన్నారులతో బావిలోకి దూకిన తల్లి..

By udayam on May 31st / 6:58 am IST

మహారాష్ట్రలోని రాయ్​ఘడ్​లో ఆరుగురు చిన్నారులతో సహా తల్లి బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో చిన్నారులంతా చనిపోగా తల్లి ప్రాణాలతో బయటపడింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో తల్లి బావి నుంచి ప్రాణాలతో బయటకు వచ్చిందని, ఈ ఘటనకు కారణాలపై ఆరా తీస్తున్నామని రాయిఘడ్​ పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​