జగన్​ సభకు కుర్చీలన్నీ ఖాళీ

By udayam on May 17th / 5:30 am IST

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో నిన్న రైతు భరోసా సభలో ఎపి సిఎం జగన్​ మోహన్​ రెడ్డికి తీవ్ర​ అవమానం ఎదురైంది. సభలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడుతున్న సమయంలో వచ్చిన మహిళలందరూ తిరిగి వెళ్ళిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లను ఇస్తున్నామని ఆయన ఓ పక్క చెబుతున్నా.. వినడానికి వారెవరూ ఇష్టపడలేదు. కనీసం మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఇవ్వలేదని కొందరు, మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారని మరికొందరు మహిళలు చెబుతున్నారు.

ట్యాగ్స్​