బెంగాల్లోని కట్వా ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న ఓ కాంట్రాక్టర్కు నెల రోజులకు గానూ రూ.1 కోటి… (ఇంకా చదవండి)
పాపులర్ టీవీ నటి పల్లవి డే (21) తన ప్లాట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.… (ఇంకా చదవండి)
విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఖుషి’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్… (ఇంకా చదవండి)
విదేశాలకు వెళ్ళే భారతీయులకు బూస్టర్ డోస్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వారికి… (ఇంకా చదవండి)
వచ్చే నెల 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ పార్టీ ఎన్నికలు జరగనున్న 4 స్థానాలను స్వీప్ చేయనుంది! ప్రస్తుతం వైఎస్సార్సిపికి అసెంబ్లీలో ఉన్న బలం దృష్ట్యా ఈ నాలుగు సీట్లూ జగన్ పార్టీ దక్కించుకోనున్నారు. టిడిపికి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉండడంతో వారికి ఒక్క సీటూ దక్కకపోవచ్చు. దీంతో…
ఉక్రెయిన్పై రష్యా దాడి అనంతరం యూరప్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆదివారం నాడు స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు తమకు నాటోలో సభ్యత్వం కావాలంటూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఫిన్లాండ్కు రష్యాతో 1300ల కి.మీ.ల సరిహద్దు ఉండగా.. స్వీడన్కు 3,218…
వచ్చే నెల 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ పార్టీ ఎన్నికలు జరగనున్న 4 స్థానాలను స్వీప్ చేయనుంది! ప్రస్తుతం వైఎస్సార్సిపికి అసెంబ్లీలో ఉన్న బలం దృష్ట్యా ఈ నాలుగు సీట్లూ జగన్ పార్టీ దక్కించుకోనున్నారు. టిడిపికి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉండడంతో వారికి ఒక్క సీటూ దక్కకపోవచ్చు. దీంతో ఈ ఎన్నికల్లో టిడిపి అసలు అభ్యర్ధిని నిలబెట్టే ఆలోచన చేయదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎపి నుంచి ఈసారి అదానీ కుటుంబంలో ఒకరు […]
దేశవ్యాప్తంగా 100 మంది మహిళలను ప్రేమ పేరుతో మోసగించి వారిని పెళ్ళాడతానని నమ్మించి వారి వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేసిన ఘనుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కోంఝర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ళ ఫర్హాన్ తసీర్ ఖాన్పై ఎయిమ్స్ లో పనిచేస్తున్న మహిళా డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాట్రిమోనియల్ సైట్లలో పెట్టే మహిళల అకౌంట్ల నుంచి వారి వివరాలు తెలుసుకుని అతడు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు […]
అస్సాంలోని ఒరాంగ్ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న ఓ మగ ఖడ్గ మృగం రక్తమోడుతున్న ఫొటోలపై కేసు నమోదైంది. ఈ ఖడ్గ మృగం కొమ్ముని వేటగాళ్లు కోసేశారని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దానికి చికిత్స అందిస్తున్నామని, కోలుకుంటోందని తెలిపారు. చికిత్స పూర్తయిన తర్వాత ఈ రైనోను తిరిగి అడవిలోకి వదులుతామని తెలిపారు. 2017 తర్వాత రైనో లపై ఈ అటవీ ప్రాంతంలో దాడి జరగడం ఇదే తొలిసారి.
కశ్మీర్ పండిట్ను అతడి కార్యాలయంలోనే కాల్చి చంపిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. వీరిద్దరూ లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని భద్రతా దళాలు వెల్లడించాయి. శుక్రవారం ఉత్తర కశ్మీర్లోని బంధిపోరా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఈ ముష్కరులను సైన్యం ఏరిపారేసింది. ఫైసల్ అలియాస్ సికందర్, అబు ఉకాసా అనే ఈ ఇద్దరు టెర్రరిస్టులు కశ్మీర్ వ్యాలీలో పలువురిని హత్య చేశారని జమ్మూ పోలీసులు తెలిపారు.