SSMB 28: ఎట్టకేలకు మొదలైన షూటింగ్​

మహేష్​ బాబు, త్రివిక్రమ్​ కాంబో లో తెరకెక్కుతున్న SSMB 28 మళ్ళీ చిత్రీకరణను మొదలెట్టింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు మొదలెట్టి 4 నెలలు దాటేసింది. చిత్ర విడుదల తేదీని ఆగస్టు 11గా ఇప్పటికే ప్రకటించినా ఇంకా షూటింగ్​ మొదలు కాలేదన్న బాధలో ఫ్యాన్స్​…

ఉక్రెయిన్​: స్కూల్​ పై కూలిన హెలికాఫ్టర్​.. హోం మంత్రితో

యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్​ లో ఘోర హెలికాఫ్టర్​ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ దేశ హోం మంత్రి డెవిస్​ మొనాస్టిర్​ స్కీ తో సహా 16 మంది (ఇందులో ఇద్దరు చిన్నారులు) మరణించారు. మృతుల్లో డిప్యూటీ హోంమంత్రి…

మరిన్ని వార్తలు..
  • SSMB 28: ఎట్టకేలకు మొదలైన షూటింగ్​

    మహేష్​ బాబు, త్రివిక్రమ్​ కాంబో లో తెరకెక్కుతున్న SSMB 28 మళ్ళీ చిత్రీకరణను మొదలెట్టింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు మొదలెట్టి 4 నెలలు దాటేసింది. చిత్ర విడుదల తేదీని ఆగస్టు 11గా ఇప్పటికే ప్రకటించినా ఇంకా షూటింగ్​ మొదలు కాలేదన్న బాధలో ఫ్యాన్స్​ ఇప్పటికే ట్వీట్లు పెడుతున్నారు.కథానాయికలుగా పూజాహెగ్డే, శ్రీలీల ఎంపికైనట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు.

  • షా: కమలనాథుడిగా 2024 వరకూ నడ్డా నే

    బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జయప్రకాష్‌ నడ్డాను 2024 జూన్​ వరకూ కొనసాగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు నడ్డాల నాయకత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోగలమనే ధీమా తమకు ఉందని అమిత్​ షా వెల్లడించారు. 2019లో బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నడ్డా 2020లో పూర్తి కాలపు అధ్యక్ష పదవిని చేపట్టారు. మంగళవారం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ […]

  • అవతార్​–3: ఈసారి పాండోరా ఎడారుల్లో

    ప్రపంచ బాక్సాఫీస్​ పై అవతార్​–2 సంచలనాలు ఇంకా ఆగకముందే ఈ సిరీస్​ లో వచ్చే 3వ పార్ట్​ గురించి డైరెక్టర్​ జేమ్స్​ కేమరూన్ కొన్ని లీకులు ఇచ్చాడు. వచ్చే పార్ట్​ మొత్తం పాండోరాలోని ఎడారి ప్రాంతాల్లో ఉంటుందని, అక్కడి విలువైన ఖనిజాలను ఎత్తుకెళ్ళాలన్న మనుషుల ప్రయత్నాలను జేక్​ తన కుటుంబంతో కలిసి ఎలా అడ్డుకున్నాడన్నది చూపించనున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే షూటింగ్​ పూర్తయిన ఈ మూవీకి ప్రస్తుతం 10 గంటల కట్​ ను మేకర్స్​ సిజి వర్క్స్​ చేయిస్తున్నారు. […]

  • ఏపీ : స్కూల్స్​ లో ఆధార్​ శిబిరాలు

    ఆదార్‌ నమోదు, సవరణల కోసం పాఠశాలలు, సచివాలయాల్లో ఈ నెల 19 నుంచి నాలుగు రోజులు, మళ్లీ ఫిబ్రవరి నెలలో 7 నుంచి నాలుగు రోజులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు, మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఓలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌ నమోదు క్యాంపులు జనవరి 19, 21, 23, 24తో పాటు ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు […]