తమ దేశ జనాభా గత 60 ఏళ్లలో తొలిసారిగా తగ్గుముఖం పట్టిందని చైనా స్వయంగా ప్రకటించింది.… (ఇంకా చదవండి)
భారత గత ఏడాది కాలంగా గగ్గోలు పెడుతున్న విషయాన్ని ఐక్యరాజ్య సమితి ఎట్టకేలకు ఒప్పుకుంది. పాకిస్థాన్… (ఇంకా చదవండి)
తన సహచర నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని… (ఇంకా చదవండి)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్థాపించిన జాతీయ పార్టీ ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావ… (ఇంకా చదవండి)
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో లో తెరకెక్కుతున్న SSMB 28 మళ్ళీ చిత్రీకరణను మొదలెట్టింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు మొదలెట్టి 4 నెలలు దాటేసింది. చిత్ర విడుదల తేదీని ఆగస్టు 11గా ఇప్పటికే ప్రకటించినా ఇంకా షూటింగ్ మొదలు కాలేదన్న బాధలో ఫ్యాన్స్…
యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ లో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ దేశ హోం మంత్రి డెవిస్ మొనాస్టిర్ స్కీ తో సహా 16 మంది (ఇందులో ఇద్దరు చిన్నారులు) మరణించారు. మృతుల్లో డిప్యూటీ హోంమంత్రి…
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో లో తెరకెక్కుతున్న SSMB 28 మళ్ళీ చిత్రీకరణను మొదలెట్టింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు మొదలెట్టి 4 నెలలు దాటేసింది. చిత్ర విడుదల తేదీని ఆగస్టు 11గా ఇప్పటికే ప్రకటించినా ఇంకా షూటింగ్ మొదలు కాలేదన్న బాధలో ఫ్యాన్స్ ఇప్పటికే ట్వీట్లు పెడుతున్నారు.కథానాయికలుగా పూజాహెగ్డే, శ్రీలీల ఎంపికైనట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు.
బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జయప్రకాష్ నడ్డాను 2024 జూన్ వరకూ కొనసాగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు నడ్డాల నాయకత్వంలో 2024 లోక్సభ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోగలమనే ధీమా తమకు ఉందని అమిత్ షా వెల్లడించారు. 2019లో బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన నడ్డా 2020లో పూర్తి కాలపు అధ్యక్ష పదవిని చేపట్టారు. మంగళవారం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ […]
ప్రపంచ బాక్సాఫీస్ పై అవతార్–2 సంచలనాలు ఇంకా ఆగకముందే ఈ సిరీస్ లో వచ్చే 3వ పార్ట్ గురించి డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ కొన్ని లీకులు ఇచ్చాడు. వచ్చే పార్ట్ మొత్తం పాండోరాలోని ఎడారి ప్రాంతాల్లో ఉంటుందని, అక్కడి విలువైన ఖనిజాలను ఎత్తుకెళ్ళాలన్న మనుషుల ప్రయత్నాలను జేక్ తన కుటుంబంతో కలిసి ఎలా అడ్డుకున్నాడన్నది చూపించనున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీకి ప్రస్తుతం 10 గంటల కట్ ను మేకర్స్ సిజి వర్క్స్ చేయిస్తున్నారు. […]
ఆదార్ నమోదు, సవరణల కోసం పాఠశాలలు, సచివాలయాల్లో ఈ నెల 19 నుంచి నాలుగు రోజులు, మళ్లీ ఫిబ్రవరి నెలలో 7 నుంచి నాలుగు రోజులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ నమోదు క్యాంపులు జనవరి 19, 21, 23, 24తో పాటు ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు […]